పెదకూరపాడు ఎస్సైగా గిరిబాబు

52பார்த்தது
పెదకూరపాడు ఎస్సైగా గిరిబాబు
పెదకూరపాడు ఎస్ఐగా జి గిరిబాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాలలో పేకాట, ఇతర గ్యాంబ్లింగ్ నిర్వహించేవారు సమాచారం తెలపాలని కోరారు. ఇతను గతంలో తాడేపల్లి, అమర్తలూరు, ఈపూరు, వట్టిచెరుకూరు మండలాల్లో ఎస్ఐగా పని చేశారు.

தொடர்புடைய செய்தி