న్యాయం చేయాలంటూ రాస్తారోకో

77பார்த்தது
మాచర్ల పట్టణంలోని నెహ్రు నగర్ ప్రాంతంలో గత రాత్రి రెండు సామాజిక వర్గాల చెందినవారు దాడులకు చేసుకున్నారు. వారిలో ఓ వర్గానికి చెందినవారు తీవ్రంగా గాయపరిచారని పట్టణ పోలీసులను ఆశ్రయించారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం మాచర్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో రాస్తారోకో చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி