నడికుడి రైలు మార్గంలో వరుస దోపిడీలు

60பார்த்தது
దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైల్లో మరోసారి చోరీ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ నడికుడి జంక్షన్ దాటిన తర్వాత కొంత మంది దుండగులు నడికుడి-పొందుగుల మధ్య రైలు చైన్ లాగి రైల్లో ప్రయాణిస్తున్న మహిళల మెడలో గల బంగారు వస్తువులను అపహరించారు. ఈ ఘటన పై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி