పల్లెలను పరిశుభ్రంగా ఉంచండి: జడ్పీ ఛైర్మన్

67பார்த்தது
పల్లెలను పరిశుభ్రంగా ఉంచండి: జడ్పీ ఛైర్మన్
పల్లెలు పరిశుభ్రత, పచ్చదనంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెని క్రిస్టిన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని గురువారం ఎంపీడీవోలకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి అభివృద్ధి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఈవో జ్యోతి బస్సు డిప్యూటీ సీఈఓ కృష్ణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி