లోకేశ్ ప్రజా దర్బార్ కు విన్నపాల వెల్లువ

51பார்த்தது
లోకేశ్ ప్రజా దర్బార్ కు విన్నపాల వెల్లువ
మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉండవల్లి నివాసంలో నిర్వహించిన 36వ రోజు 'ప్రజాదర్బార్'కు విన్నపాలు వెల్లువెత్తాయి. కుమార్తె వైద్యవిద్య, ఇంటి రుణం పొందేందుకు సాయం అందించాలని మహిళ కోరింది. తనఖా రిజస్ట్రేషన్ అంటూ మోసంతో జీపీఏ, సేల్ డీడ్ రిజస్ట్రేషన్ చేయించుకున్నారని మరో మహిళ విన్నవించుకుంది. మరోవైపు, ఓ దివ్యాంగుడు వీల్ ఛైర్ అడగ్గా మంత్రి వెంటనే దాన్ని అందించారు.

தொடர்புடைய செய்தி