రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

61பார்த்தது
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటన చిలకలూరిపేట మండలం కావూరు గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు. కావూరు కోమిటినేనిపాలెం గ్రామ రహదారిలో ద్విచక్ర వాహనం కారు ఢీకొన్నాయన్నారు.ఈ ఘటనలో గంగన్న పాలెం కు చెందిన పాల వ్యాపారి గంజి రామారావుకు (65)తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி