వరద బాధితులకు అండగా ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు

78பார்த்தது
వరద బాధితులకు అండగా ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు
విజయవాడ వరద బాధితులకు నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు అండగా నిలబడుతూ మంగళవారం 30 టన్నుల కూరగాయలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో విజయవాడకు పంపించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులను అభినందించారు. కార్యక్రమంలో రామయ్య, లక్ష్మయ్య, షేక్ అజీజ్, ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி