జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్ పర్సన్

54பார்த்தது
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్ పర్సన్ సుప్రజా మురళి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు చాక్లెట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி