జొన్నవాడలో సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం

50பார்த்தது
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానం ఆలయ ఆవరణలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేద పండితులు, మంత్రోచ్ఛణలు మధ్య ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి అమ్మ వార్లును దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

தொடர்புடைய செய்தி