ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత (వీడియో)

79பார்த்தது
విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఈ మేరకు తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యాలయంలో వర్షాలు, వరద ప్రవాహంపై సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేసి.. దానికి అనుగుణంగా మిగిలిన శాఖలను అప్రమత్తం చేయాలని అధికారులను సూచించారు.

தொடர்புடைய செய்தி