రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి

60பார்த்தது
రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి
రీ సర్వే,పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న స్థానిక సర్వేయర్ రామాంజనేయులుపై చర్యలు తీసుకోవాలని, ఎల్పి నెంబర్లు రద్దు చేయాలని ప్రజా సంఘాలు కోరారు. మంగళవారం నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబుకి సంబంధిత మెమోరాండం అందజేశారు. సమస్యపై స్పందించిన అరవింద బాబు రీసర్వే, ఎల్పీ నెంబర్లు రద్దు చేయడం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி