జగన్ పుంగనూరు పర్యటన రద్దు: పెద్దిరెడ్డి (వీడియో)

61பார்த்தது
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పుంగనూరు పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని జగన్ ఎల్లుండి పరామర్శించాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో పర్యటన రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. జగన్ పర్యటిస్తారనే భయంతోనే ముగ్గురు మంత్రులు ఆఘమేఘాల మీద ఇక్కడికి వచ్చారని, ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி