జగన్‌తో మాట్లాడింది అదే: రఘురామ

582பார்த்தது
జగన్‌తో మాట్లాడింది అదే: రఘురామ
నిన్న అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మాట్లాడుకోవడం సర్వత్రా ఆసక్తిని రేపింది. తామేం మాట్లాడుకున్నారన్న విషయాన్ని రఘురామ తాజాగా వెల్లడించారు. ప్రతిపక్ష హోదాలో లేరన్న విషయంపై ఆలోచించవద్దని జగన్‌కు చెప్పినట్లు ఆయన తెలిపారు. ‘మీకు హోదాతో పనేముంది. వైసీపీ నేతగా సమావేశాలకు రండి.’ అని కోరినట్లు రఘురామ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி