రాజకీయాల్లో దువ్వాడ ఒంటరయ్యారా?

79பார்த்தது
రాజకీయాల్లో దువ్వాడ ఒంటరయ్యారా?
కుటుంబ వివాదంతో దువ్వాడ పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ క్రమంలో దువ్వాడను టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి వైసీపీ అధిష్టానం తప్పించింది. వైసీపీ నేతలు కూడా దువ్వాడను దూరం పెడుతూ వచ్చారు. వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సిక్కోలు జిల్లా సమీక్షల్లో దువ్వాడను డైరెక్ట్‌గా టార్గెట్ చేశారట లీటర్లు. జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మరో సీనియర్ మహిళా నేత అయితే దువ్వాడ ఇష్యూతో తల ఎత్తుకోలేకపోతున్నామని, బయట కూడా తిరగలేకపోతున్నామని జగన్‌కు చెప్పారట. దాంతో దువ్వాడ రాజకీయాల్లో ఒంటరైనట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி