ఏపీలో భారీ వర్షాలు.. ఇప్పటివరకు 20 మంది మృతి

76பார்த்தது
ఏపీలో భారీ వర్షాలు.. ఇప్పటివరకు 20 మంది మృతి
ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడులో ఒకరు మరణించారు. 1,69,370 ఎకరాల్లో పంట నష్టం, 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లింది. 60 వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందాయి. 3,312 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి.

தொடர்புடைய செய்தி