జగనన్న ఇళ్ల నిర్మాణాలు పరిశీలించిన మంత్రి నాదెండ్ల

76பார்த்தது
తెనాలి మండలం పెదరావురు గ్రామంలోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థల పట్టాలు సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி