తుళ్ళూరులో రేషన్ బియ్యం స్వాధీనం

62பார்த்தது
తుళ్ళూరులో రేషన్ బియ్యం స్వాధీనం
తుళ్ళూరు మండల పరిధిలోని ఐనవోలులో ఆదివారం పోలీసులు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో దాడి చేసి సుమారు 50 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు. రేషన్ బియ్యం నిల్వ ఉంచిన వ్యక్తి అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన వాడిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி