సీఎస్‌తో భారత నావికాదళ వైస్ అడ్మిరల్ సర్దేశాయి భేటీ

78பார்த்தது
భారత నావికాదళ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ వైస్ అడ్మిరల్ సర్దేశాయి శుక్రవారం వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ రాష్ట్రంలో నావికాదళ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ గిరిశ్,  గార్గ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி