స్టీల్ ప్లాంట్ కు కావాల్సిన ఆదాయం నేను తీసుకొస్తా: కేఏ పాల్

83பார்த்தது
విశాఖ స్టీల్ ప్లాంట్ కు కావాల్సిన ఆదాయం నేను తీసుకొస్తా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బుధవారం నేలపాడులోని హైకోర్టు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి 24 ఎకరాలు అమ్మకూడదని కోర్టు తీర్పు ఇచ్చిందని స్టేటస్ కో కూడా తెచ్చానన్నారు. ఇప్పటికే 13వేల ఎకరాలు అమ్మేశారని, స్టీల్ ప్లాంట్ భూములు కలిసే ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி