తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో గ్రీవెన్స్

74பார்த்தது
తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో గ్రీవెన్స్
తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమానికి సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ప్రవీణ్ చంద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ మేరకు రైతులకు, అసైన్డ్ రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని అడిషనల్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. సిఆర్డిఏ పరిధిలో భూమి, రైతు సమస్యలపై అర్జీలు ఈ గ్రీవెన్స్లో స్వీకరించబడతాయని చెప్పారు.

தொடர்புடைய செய்தி