నేడు తాడేపల్లి నుంచి తిరుమలకు వెళ్ళనున్న మాజీ సీఎం జగన్

66பார்த்தது
నేడు తాడేపల్లి నుంచి తిరుమలకు వెళ్ళనున్న మాజీ సీఎం జగన్
వైసీపీ అధినేత వైయస్ జగన్ శుక్రవారం మధ్యాహ్నం 3. 20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి 4. 50 గంటలకు రేణిగుంటకు విమానంలో చేరుకుంటారని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకొని, 28వ తేదీన స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొంది. అనంతరం బెంగుళూరులోని నివాసానికి జగన్ చేరుకుంటారని సమాచారం వెలువడింది.

தொடர்புடைய செய்தி