వెలగపూడి: కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును కాపాడుతుంది: పార్థసారథి

74பார்த்தது
రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కార్యాలయం ప్రారంభమైంది. వెలగపూడి సచివాలయం నాలుగో బ్లాక్లో శుక్రవారం కార్యాలయాన్ని మంత్రి పార్థసారథి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రజలకు సీఎం సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం రంగులు వేసుకుని ప్రజాధనం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును జాగ్రత్తగా కాపాడుతుందని అన్నారు.

தொடர்புடைய செய்தி