రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జడ్పీ హైస్కూల్ విద్యార్థిని

52பார்த்தது
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జడ్పీ హైస్కూల్ విద్యార్థిని
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కారంపూడి జడ్పీ హైస్కూల్ లో ఈనెల 1వ తేదీన జరిగిన అండర్ 14 బాల బాలికల పోటీలలో చెరుకుపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని తమ్మా ఉమాహర్షిత రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ ఎం కాటూరి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 5వ తేదీన జె. పంగులూరులో జరిగే ఖేల్ ఇండియా రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనేందుకు నేరుగా అర్హత సాధించిన ఉమా హర్షితను గురువారం అభినందించారు.

தொடர்புடைய செய்தி