రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి

79பார்த்தது
రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి
రైతులు పంట పొలాలలో రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని డిపిఎం. వి. వాణిశ్రీ అన్నారు. బుధవారం చెరుకుపల్లి మండలంలోని కావూరు, ఆరుంబాక గ్రామ పంచాయతీలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ శాఖ అధికారి టి. బాలాజీ గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. అధికంగా రసాయనాలు వాడటం వల్ల నేల సారవంతం తగ్గుతుందన్నారు.

தொடர்புடைய செய்தி