కాకుమాను ఎంపీడీవోగా యుగ కీర్తి నియామకం

81பார்த்தது
కాకుమాను ఎంపీడీవోగా యుగ కీర్తి నియామకం
గుంటూరు జిల్లా కాకుమాను మండలం ఎంపీడీవోగా యుగ కీర్తి మంగళవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మండల పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తానని ఆమె మీడియాకు తెలిపారు. కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.

தொடர்புடைய செய்தி