సచివాలయం శిలాఫలకం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు

71பார்த்தது
సచివాలయం శిలాఫలకం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ ఆళ్ల పరమేశ్వరి బుధవారం వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రామ నాయక్ కేసు నమోదు చేసి దుండగులను త్వరలో పట్టుకుంటామని గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி