ఆటల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు

61பார்த்தது
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల కేంద్రంలోనీ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మంగళవారం ఎమ్మెల్యే బూర్ల మాంజనేయులు కూటమి శ్రేణులతో కలిసి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలలొ రాణించాలని సూచించారు. పదవ తరగతి ఉత్తీర్ణత అనంతరం ఉన్నత చదువులు చదవాలని విద్యార్థులకు వివరించారు. పాఠశాల యాజమాన్యo , స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி