విద్యార్థులకు బహుమతులు అందజేత

55பார்த்தது
విద్యార్థులకు బహుమతులు అందజేత
కాకుమాను మండలం జడ్పీ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు స్వర్ణాంధ్ర 2047 దార్శినిక పత్రంపై వ్యక్తిత్వ, వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ పోటీలను మండల ఎంఈఓ విజయభాస్కర్ ప్రారంభించారు. మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పోటీలలో పాల్గొన్నట్లు ఎంఈఓ తెలిపారు. కాకుమాను జడ్పీ పాఠశాల విద్యార్థికి ప్రథమ, కొమ్మూరు జెడ్పి పాఠశాల విద్యార్థికి ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி