శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అంబటి, బలసాని

51பார்த்தது
ప్రత్తిపాడునియోజకవర్గం రూరల్ మండల నల్లపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైయస్సార్ పార్టీ పిలుపుమేరకు శనివారం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, ప్రతిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి పూజలు చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన చంద్రబాబును దేవుడు క్షమించడని మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி