పొన్నూరు: ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

61பார்த்தது
పొన్నూరు: ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
పొన్నూరు మండలం కసుకర్రు గ్రామంలో గురువారం గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు పొన్నూరు రూరల్ సీ. ఐ వైకోటేశ్వరరావు, ఎస్సై కిరణ్ బాబు వారధి ప్రోగ్రాం ద్వారా ఆన్లైన్ మోసాలపై ప్రజలకుఅవగాహన కల్పించారు. ప్రజలను చైతన్య పరిచే విధంగా డిజిటల్ బోధన ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్ ల గురించి వివరించారు.

தொடர்புடைய செய்தி