కంభంపాడు లో పొలం పిలుస్తుంది

80பார்த்தது
కంభంపాడు లో పొలం పిలుస్తుంది
పెదకూరపాడు మండలంలోని  కంభంపాడు మరియు పరస  గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ఐ. శాంతి మాట్లాడుతు రైతులు ప్రత్తిలో  బోరాన్ లోప సవరణకు 250 గ్రాముల బోరాక్స్ ఎకరానికి రెండుసార్లు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలని  తెలియజేశారు. అలాగే ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించటానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி