దొడ్లేరులో బ్యాంకుకు తాళాలు

52பார்த்தது
దొడ్లేరులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నందు బంగారం కోల్పోయిన బ్యాంకు ఖాతాదారులు బ్యాంకును సోమవారం ముట్టడి చేసి తాళాలు వేశారు. గోల్డ్ లోన్ బాధిత రైతుల పోరాట కమిటీ కార్యదర్శి టి. హనుమంతరావు మాట్లాడుతూ.. గత 14 నెలలుగా దొడ్లేరు బ్యాంకు నందు బంగారం కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తారని ఎదురు చూడటం జరిగిందని , ఇప్పటికీ పలుమార్లు బ్యాంకు అధికారులను కలిసిన ప్రయోజనం లేదన్నారు.

தொடர்புடைய செய்தி