బాధితురాలికి ఆర్థిక సహాయం

52பார்த்தது
బాధితురాలికి ఆర్థిక సహాయం
పెదకూరపాడు మండలంలోని పాటిబండ్ల గ్రామానికి చెందిన మందాల కిషోర్ కుమార్తెకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని జనసేన నాయకులు సాంబశివరావు గురువారం అందించారు. సాంబశివ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్నారు. ఆయన వెంట పెదకూరపాడు మండల జనసేన అధ్యక్షులు మల్లెల వెంకట చలపతి రావు, లక్ష్మీకాంత్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు.

தொடர்புடைய செய்தி