జిల్లా టీమ్ కి ఎంపికైన 75‌త్యాళ్ళూరు హైస్కూల్ విద్యార్థులు

67பார்த்தது
జిల్లా టీమ్ కి ఎంపికైన 75‌త్యాళ్ళూరు హైస్కూల్ విద్యార్థులు
పెదకూరపాడు 75‌త్యాల్లూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్ధులు గురువారం పెదకూరపాడులో నియోజకవర్గ స్థాయిలో ఎస్. జి. ఎప్ నిర్వహిస్తున్న వివిధ క్రీడల్లో రాణించి ఉమ్మడి జిల్లా టీంకు ఎంపికైనట్లు పీడి అరుణశ్రీ తెలిపారు. డిస్కస్ త్రోలో అండర్14లో పి. జోసెఫ్, ఎం. శ్యాం, లాంగ్ జంప్ లో సందీప్ అండర్ 17లో డిస్కస్ త్రోలో ఆర్. దినేష్,షణ్ముఖ ప్రియా, ఎల్ ప్రసన్న లక్ష్మి కుమార్ ఎంపికయ్యారు. వీరిని పలువురు గురువారం అభినందించారు.

தொடர்புடைய செய்தி