చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరో ఆరుగురు అరెస్ట్

84பார்த்தது
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరో ఆరుగురు అరెస్ట్
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులే అరెస్టయిన వారిలో ఉన్నారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వీరిని విచారిస్తున్నారు. ఈ కేసులో జోగి రమేష్ ఇప్పటికే పోలీస్ విచారణలను ఎదుర్కొంటున్నారు.

தொடர்புடைய செய்தி