వరద బాధితులకు పలువురు విరాళం

79பார்த்தது
వరద బాధితులకు పలువురు విరాళం
వరద బాధితులను ఆదుకునేందుకు సోమవారం మంగళగిరి మండలం ఉండవల్లిలో మంత్రి లోకేశ్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. తెనాలి పిడపర్తిపాలెంకు చెందిన అరుణోదయ మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో రూ. 1. 21 లక్షల విరాళం అందజేశారు. మచిలీపట్నంకు చెందిన ధనలక్ష్మి రూ. లక్ష, అనంతపురానికి చెందిన నాగరాజు రూ. 10వేల విరాళం అందజేశారు. కష్టాల్లో ఉన్న వారికి తమవంతు సాయం అందించిన దాతలకు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி