తాడేపల్లి తాహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం శ్రేణుల నిరసన

78பார்த்தது
తాడేపల్లి తాహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం శ్రేణుల నిరసన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఉచిత ఇసుకను ప్రజలకు అందిస్తామని చెప్పి, నేడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి రామారావు అన్నారు. శుక్రవారం సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని, సీపీఎం ఆధ్వర్యంలో ఎంటీఎంసీ పరిధిలోని తాడేపల్లి మండల తాహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం శ్రేణులు నిరసన చేపట్టారు.

தொடர்புடைய செய்தி