పిడుగురాళ్లలో మొక్కలు నాటిన నేతలు

84பார்த்தது
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన నేత దూదేకుల ఖాసీం సైదా ఆధ్వర్యంలో గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్లలో కూటమి పార్టీల నాయకులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. సోమవారం పట్నంలోని ఓ స్కూలు ఆవరణలో కూటమి నేతలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తనయుడు యరపతినేని నిఖిల్, జనసేన నేత కటకం అంకారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி