గురజాల: తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

50பார்த்தது
గురజాల: తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
దాచేపల్లి మునిసిపాలిటీలో గత 5 సంవత్సరాలుగా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను రాజకీయ కారణాలతో తొలగించటం దారుణమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. దాచేపల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కారణాలతో పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం సరికాదన్నారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி