ఉచిత ఇసుక పాలసీ అమలు చేయాలి

65பார்த்தது
ఉచిత ఇసుక పాలసీ అమలు చేయాలి
ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులు శుక్రవారం పిడుగురాళ్ల పట్టణం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం సిబ్బందికి అందజేశారు. ఉచిత ఇసుక ఇస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. అధిక ధర పెట్టి కొనాలన్నా ఇసుక దొరకటం లేదు ప్రజలకు ఉచిత ఇసుక అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி