జాషువా జయంతి వేడుకల ఏర్పాట్లలో అధికారులు విఫలం

68பார்த்தது
మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. గుంటూరు నగరంపాలెంలో శనివారం నిర్వహించిన జాషువా జయంతి కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. గుర్రం జాషువా విగ్రహం వద్ద కలెక్టర్ తగిన ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి అందించడంలో జాషువా చేసిన సేవలు మరువలేనివని ఆయన వెల్లడించారు.

தொடர்புடைய செய்தி