రతన్ టాటా మరణం కలచివేసింది: ఎమ్మెల్యే మాధవి

84பார்த்தது
రతన్ టాటా మరణం కలచివేసింది: ఎమ్మెల్యే మాధవి
పద్మవిభూషణ్ రతన్ టాటా మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని, ఆయన లేని లోటు భారత దేశానికి తీరని లోటని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. గురువారం రతన్ టాటా మరణానికి చింతిస్తూ, టీడీపీ కార్యాలయంలో ఎన్డీయే కూటమి నేతలతో కలిసి మాధవి రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி