గుంటూరు: సాంఘిక సంక్షేమశాఖ డీడీపై విచారణ

77பார்த்தது
గుంటూరు: సాంఘిక సంక్షేమశాఖ డీడీపై విచారణ
గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు డి. మధుసూదన్ పై విధి నిర్వహణలో వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తూ కలెక్టర్ నాగలక్ష్మి శనివారం గుంటూరులో ఉత్తర్వులు జారీ చేశారు. మధుసూదన్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వాసర్ జులై 16న మంత్రి వీరాంజనేయస్వామికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు డీడీపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

தொடர்புடைய செய்தி