గుంటూరు: 2 నెలల్లో ప్రాంతీయ గ్రంథాలయం అభివృద్ధి

82பார்த்தது
గుంటూరు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని 2 నెలల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నసీర్ స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంపై ఇంతకు సమీక్ష జరిపామని, ప్రతీ రోజు 450 మంది విద్యార్థులు ఇక్కడికి వస్తారని చెప్పారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో సీఎస్ఆర్ నిధులతో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. గ్రంథాలయం సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி