సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు: పాటిబండ్ల రామకృష్ణ

59பார்த்தது
సైబర్ నేరగాళ్లు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని బీజేపీ మాజీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు. వారిపై ఆన్లైన్లో సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఓ వీడియోను విడుదల చేశారు. తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు వ్యక్తులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇరకాటంలో పెడుతున్నారని చెప్పారు. దీనిపై త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు.

தொடர்புடைய செய்தி