ఫిర్యాదుదారులతో కిక్కిరిసిన పోలీస్ కార్యాలయం

69பார்த்தது
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. దీంతో పోలీస్ కార్యాలయం ఫిర్యాదుదారులతో కిక్కిరిసిపోయింది. ఎస్పీ సతీశ్ కుమార్, డీఎస్పీలు రమేశ్, శివాజీ రాజు, సుబ్బారావు ఆయా ఫిర్యాదులును స్వీకరించి నిర్ణీత కాలంలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி