గుంటూరులో యువకుడి పై కత్తితో దాడి

85பார்த்தது
గుంటూరులో యువకుడి పై కత్తితో దాడి
గుంటూరులో ఆదివారం రాత్రి ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆర్టీసీ కాలనీకి చెందిన ఖాసీం మందులు కొనడానికి రాత్రి రామిరెడ్డి తోటలోని ఓ మెడికల్ షాప్ కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి మద్యం తాగి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఖాసీంతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఖాసీం పై దాడి చేశాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జీ జీ హెచ్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி