గుంటూరు: మద్యం దుకాణాలకు రేపే లాటరీ విధానం

69பார்த்தது
గుంటూరు: మద్యం దుకాణాలకు రేపే లాటరీ విధానం
ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు ఎంపిక జరుగుతుందని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం డీసీ గుంటూరులో మాట్లాడారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో జిల్లాలోని 127 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించడం జరుగుతుందన్నారు. దరఖాస్తుదారులు సోమవారం ఉదయం ఏడు గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో హాజరవ్వాలని డీసీ స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி