వైసీపీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం

75பார்த்தது
వైసీపీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం
గుంటూరులోని వైసీపీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా ఆధ్వర్యంలో ఈస్ట్ వైసిపీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడుతూ పార్టీలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని అన్నారు. తనని నగర అధ్యక్షులుగా నియమించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, సహకరించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி