చీరాల: గిరిజనులందరికి ఆధార్ కార్డులు: తహసీల్దార్ గోపికృష్ణ

64பார்த்தது
చీరాల: గిరిజనులందరికి ఆధార్ కార్డులు: తహసీల్దార్ గోపికృష్ణ
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చీరాల మండల పరిధిలో నివాసముంటున్న ఎస్టీలకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఆధార్ నమోదు ప్రక్రియను చేపడుతున్నట్లు చీరాల తహసీల్దార్ గోపికృష్ణ తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్టీలకు ఆధార్ కార్డులు లేనందున వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని కలెక్టర్ దృష్టికి వచ్చిందన్నారు. ఆయన సూచనల మేరకు ఆధార్ కార్డులు లేని గిరిజనులందరికి వాటిని సమకూర్చనున్నామన్నారు.

தொடர்புடைய செய்தி